Friday, 12 May 2023

కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు:


-మోడీ మానియా పనిచేయలేదు

-బజరంగ్‌దళ్‌ నినాదం నిలబెట్టలేదు

-భావోద్వేగాలు ఓట్లు రాల్చలేదు

-ఉచితాలు దేశాభివృద్ధికి నిరోధకాలన్న మోడీ కర్ణాటకలో అనేక ఉచిత హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు

-తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ, మూడేళ్లకు పైగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సాధించిన ప్రగతిని చెప్పలేని పరిస్థితి  

-ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.

-


అందుకే కమలం పార్టీని కాదని కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు 

No comments:

Post a Comment

Featured post

ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు

  🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...