Wednesday, 10 April 2024

టెట్‌: నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్‌ అవకాశం


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు గడువు ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. 

దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి (ఎడిట్‌ ఆప్షన్‌) ఈ నెల 11 నుంచి 20 వరకు అవకాశం కల్పించింది. 

మంగళవారం నాటికి 1,93,135 దరఖాస్తులు వచ్చాయి.

ఈసారి ఫీజులు భారీగా ఉండటంతో దరఖాస్తులు తగ్గాయి. 

వచ్చే నెల 20 వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

No comments:

Post a Comment

Featured post

ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు

  🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...