Wednesday, 5 February 2025

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల


తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 

జనవరి 2 నుంచి 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఇటీవల సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

జనవరి 27వరకు అభ్యంతరాలు స్వీకరించి తాజాగా తుది కీ, ఫలితాలను ప్రకటించారు.

టెట్‌ పరీక్షలకు 1,35,802 మంది హాజరు కాగా.. వీరిలో 42,384 (31.21 శాతం) మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడి.


No comments:

Post a Comment

Featured post

ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?

 తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...