తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
జనవరి 2 నుంచి 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇటీవల సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
జనవరి 27వరకు అభ్యంతరాలు స్వీకరించి తాజాగా తుది కీ, ఫలితాలను ప్రకటించారు.
టెట్ పరీక్షలకు 1,35,802 మంది హాజరు కాగా.. వీరిలో 42,384 (31.21 శాతం) మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడి.
Wednesday, 5 February 2025
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
https://www.teluguscribe.com/top-stories/whenever-cm-is-on-defense-he-raises-wrong-issues-602972 https://www.teluguscribe.com/top-storie...
-
తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...
-
సీఎం రేవంత్ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...
No comments:
Post a Comment