'అబ్‌ కీ బార్‌.. 400 పార్‌' నిజం కాబోతున్నది: శివరాజ్‌సింగ్‌


ఎన్డీఏకు 'అబ్‌ కీ బార్‌.. 400 పార్‌' అని మేము ఏదైతే చెబుతున్నామో ప్రజలు కూడా అదే చెబుతున్నారు. ఇది వాస్తవం కాబోతున్నదని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, విదిశ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలను మేము గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

సెల్ఫ్‌ గోల్‌ సీఎం!