Thursday, 23 May 2024
'అబ్ కీ బార్.. 400 పార్' నిజం కాబోతున్నది: శివరాజ్సింగ్
ఎన్డీఏకు 'అబ్ కీ బార్.. 400 పార్' అని మేము ఏదైతే చెబుతున్నామో ప్రజలు కూడా అదే చెబుతున్నారు. ఇది వాస్తవం కాబోతున్నదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, విదిశ లోక్సభ ఎంపీ అభ్యర్థి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని మొత్తం 29 స్థానాలను మేము గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే
https://youtube.com/shorts/_r2lWAb0R_Q?si=1h68-jBEvAojO7Fy https://youtube.com/shorts/-38ElK6EMfE?si=m3zaCUqPHRkUWm_h https://youtube....

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment