Thursday, 23 May 2024
'అబ్ కీ బార్.. 400 పార్' నిజం కాబోతున్నది: శివరాజ్సింగ్
ఎన్డీఏకు 'అబ్ కీ బార్.. 400 పార్' అని మేము ఏదైతే చెబుతున్నామో ప్రజలు కూడా అదే చెబుతున్నారు. ఇది వాస్తవం కాబోతున్నదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, విదిశ లోక్సభ ఎంపీ అభ్యర్థి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని మొత్తం 29 స్థానాలను మేము గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు
🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment