Thursday, 23 May 2024

'అబ్‌ కీ బార్‌.. 400 పార్‌' నిజం కాబోతున్నది: శివరాజ్‌సింగ్‌


ఎన్డీఏకు 'అబ్‌ కీ బార్‌.. 400 పార్‌' అని మేము ఏదైతే చెబుతున్నామో ప్రజలు కూడా అదే చెబుతున్నారు. ఇది వాస్తవం కాబోతున్నదని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, విదిశ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలను మేము గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured post

రేవంత్‌ రాజకీయాలకు కోదండరామ్‌ బద్నాం

'కొంతమంది తమకు తాము ఎక్కువగా ఊహించుకుంటారు' అనిప్రొఫెసర్‌ కోదండరామ్‌ను ఉద్దేశించి కేసీఆర్‌ అప్పట్లో ఓ కామెంట్‌ చేశారు. దీనిపై చాలామం...