Thursday, 23 May 2024
'అబ్ కీ బార్.. 400 పార్' నిజం కాబోతున్నది: శివరాజ్సింగ్
ఎన్డీఏకు 'అబ్ కీ బార్.. 400 పార్' అని మేము ఏదైతే చెబుతున్నామో ప్రజలు కూడా అదే చెబుతున్నారు. ఇది వాస్తవం కాబోతున్నదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, విదిశ లోక్సభ ఎంపీ అభ్యర్థి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని మొత్తం 29 స్థానాలను మేము గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
స్వాతంత్య్రం తర్వాత జరిగిన నిరసనలపై అధ్యయనం
భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని నిరసనలపై, ముఖ్యంగా 1974 తర్వాత జరిగిన వాటిపై అధ్యయనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బ...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment