Raju Asari

Sunday, 12 May 2024

ఆందోళన వద్దు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: సీఎం రేవంత్‌


తెలంగాణలో రాగల ఐదు రోజులు వానలు పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని  సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే రైతులు ఆందోళన చెందవద్దని, ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం తెలిపారు.

No comments:

Post a Comment