Friday, 24 May 2024
అల్లర్లు సృష్టించడానికి, అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు పంపిస్తాడా?: మమత
తనను దేవుడే భూమి పైకి పంపించాడని, తనకు జీవ సంబంధిత తల్లిదండ్రులు లేరని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ వేశారు. 'నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అల్లర్లు సృష్టించడానికి, ప్రచాప ప్రకటనలతో అసత్యాలు వ్యాప్తి చేయడానికి, ఎన్సార్సీ ద్వారా ప్రజలను జైలు పాలు చేయడానికి దేవుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తాడా? ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని' మమతా ధ్వజమెత్తారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక
సీఎం రేవంత్ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment