Friday, 24 May 2024

అల్లర్లు సృష్టించడానికి, అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు పంపిస్తాడా?: మమత


తనను దేవుడే భూమి పైకి పంపించాడని, తనకు జీవ సంబంధిత తల్లిదండ్రులు లేరని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కౌంటర్‌ వేశారు. 'నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అల్లర్లు సృష్టించడానికి, ప్రచాప ప్రకటనలతో అసత్యాలు వ్యాప్తి చేయడానికి, ఎన్సార్సీ ద్వారా ప్రజలను జైలు పాలు చేయడానికి దేవుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తాడా? ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని' మమతా ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment

Featured post

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక

సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...