అల్లర్లు సృష్టించడానికి, అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు పంపిస్తాడా?: మమత


తనను దేవుడే భూమి పైకి పంపించాడని, తనకు జీవ సంబంధిత తల్లిదండ్రులు లేరని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కౌంటర్‌ వేశారు. 'నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అల్లర్లు సృష్టించడానికి, ప్రచాప ప్రకటనలతో అసత్యాలు వ్యాప్తి చేయడానికి, ఎన్సార్సీ ద్వారా ప్రజలను జైలు పాలు చేయడానికి దేవుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తాడా? ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని' మమతా ధ్వజమెత్తారు.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు