సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం


కొవిడ్‌ ఉధృతి చాలా తగ్గిందని అంతా అనుకుంటున్న సమయంలో అది అక్కడక్కడా పంజా విసురుతూనే ఉన్నది. తాజాగా సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం సృష్టిస్తున్నది.  ఈ నెల 5 నుంచి 11 వ తేదీ మధ్య వారం వ్యవధిలో 25,900 పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి వారం అంతకు ముందు వారం కన్నా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి.  దీంతో సింపూర్‌ ప్రభుత్వం హెల్త్  అడ్వైజరీ జారీ చేసింది.  మాస్క్‌ ధరించడం సహా ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించింది. 



Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు