Friday, 24 May 2024
ఇండియా కూటమితో ఆ వర్గాల రిజర్వేషన్లకు ముప్పు
విపక్ష ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజలకు వ్యతిరేకం. ఈ వర్గాల రిజర్వేషన్లు లాక్కుని ముస్లింలకు కేటాయించాలని ఆ కూటమి భావిస్తున్నదని, తద్వారా ముస్లింలసు సంతృత్తి పరచాలని చూస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. యూపీలో కుశినగర్లో ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ఓటు వేయవద్దు. బీజేపీకి మద్దతుగా నిలువండి. మోడీ మూడోసారి ప్రధాని అయితే భారత్ ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment