Friday, 24 May 2024
ఇండియా కూటమితో ఆ వర్గాల రిజర్వేషన్లకు ముప్పు
విపక్ష ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజలకు వ్యతిరేకం. ఈ వర్గాల రిజర్వేషన్లు లాక్కుని ముస్లింలకు కేటాయించాలని ఆ కూటమి భావిస్తున్నదని, తద్వారా ముస్లింలసు సంతృత్తి పరచాలని చూస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. యూపీలో కుశినగర్లో ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ఓటు వేయవద్దు. బీజేపీకి మద్దతుగా నిలువండి. మోడీ మూడోసారి ప్రధాని అయితే భారత్ ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక
సీఎం రేవంత్ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment