Friday, 24 May 2024
ఇండియా కూటమితో ఆ వర్గాల రిజర్వేషన్లకు ముప్పు
విపక్ష ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజలకు వ్యతిరేకం. ఈ వర్గాల రిజర్వేషన్లు లాక్కుని ముస్లింలకు కేటాయించాలని ఆ కూటమి భావిస్తున్నదని, తద్వారా ముస్లింలసు సంతృత్తి పరచాలని చూస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. యూపీలో కుశినగర్లో ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ఓటు వేయవద్దు. బీజేపీకి మద్దతుగా నిలువండి. మోడీ మూడోసారి ప్రధాని అయితే భారత్ ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment