Friday, 24 May 2024
అగ్నిపథ్తో యువతను మోడీ మోసం చేశారు: రాహుల్
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్న యువతను అగ్నిపథ్ పథకం బలవంతపు అమలు ద్వారా ప్రధాని మోడీ మోసం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక యువతకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సాయుధ బలగాల్లో చేరాలని కోరుకొని, అగ్నపథ్ పథకం కారణంగా ఆ అవకాశానికి దూరమైన కొందరు యువకులతో రాహుల్గాంధీ ఇటీవల ఓ టెంపో వాహనంలో ప్రయాణిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను రాహుల్ సోషల్ మీడియా 'ఎక్స్' లో పంచుకుని పై వ్యాఖ్యలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ఫిడే మహిళల ఛాంపియన్ షిప్ ఫైనల్స్ విశేషాలు
https://www.youtube.com/shorts/VgG4cCmub2o
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment