రాయ్బరేలీ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, AIIMS, NIFT, రింగ్ రోడ్డు, ఐదు జాతీయ రహదారులను ఇచ్చిందన్నారు. మేము AIIMS ప్రారంభిస్తే బీజేపీ వాళ్లు మూసేశారన్నారు. రాయ్బరేలీ కోసం వాళ్లు ఏం చేశారు? నిలదీశారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment