రాయ్బరేలీ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, AIIMS, NIFT, రింగ్ రోడ్డు, ఐదు జాతీయ రహదారులను ఇచ్చిందన్నారు. మేము AIIMS ప్రారంభిస్తే బీజేపీ వాళ్లు మూసేశారన్నారు. రాయ్బరేలీ కోసం వాళ్లు ఏం చేశారు? నిలదీశారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
దీపు.. నాతో మాట్లాడుతూనే ఉండు ప్లీజ్: జెమీమా రోడ్రిగ్స్
మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్లో ఆసీస్పై భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. భారీ లక్ష్య ఛేదనలో జెమీమా కీలక పాత్ర పోష...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...

No comments:
Post a Comment