రాయ్బరేలీ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, AIIMS, NIFT, రింగ్ రోడ్డు, ఐదు జాతీయ రహదారులను ఇచ్చిందన్నారు. మేము AIIMS ప్రారంభిస్తే బీజేపీ వాళ్లు మూసేశారన్నారు. రాయ్బరేలీ కోసం వాళ్లు ఏం చేశారు? నిలదీశారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు
🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment