Sunday, 12 May 2024

రాయ్‌బరేలీకి బీజేపీ ఏం చేసింది? ప్రియాంక



రాయ్‌బరేలీ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, AIIMS, NIFT,  రింగ్‌ రోడ్డు, ఐదు జాతీయ రహదారులను ఇచ్చిందన్నారు. మేము  AIIMS ప్రారంభిస్తే  బీజేపీ వాళ్లు మూసేశారన్నారు. రాయ్‌బరేలీ కోసం వాళ్లు ఏం చేశారు? నిలదీశారు. 

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...