Sunday, 12 May 2024

రాయ్‌బరేలీకి బీజేపీ ఏం చేసింది? ప్రియాంక



రాయ్‌బరేలీ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, AIIMS, NIFT,  రింగ్‌ రోడ్డు, ఐదు జాతీయ రహదారులను ఇచ్చిందన్నారు. మేము  AIIMS ప్రారంభిస్తే  బీజేపీ వాళ్లు మూసేశారన్నారు. రాయ్‌బరేలీ కోసం వాళ్లు ఏం చేశారు? నిలదీశారు. 

No comments:

Post a Comment

Featured post

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక

సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...