రాయ్‌బరేలీకి బీజేపీ ఏం చేసింది? ప్రియాంక



రాయ్‌బరేలీ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, AIIMS, NIFT,  రింగ్‌ రోడ్డు, ఐదు జాతీయ రహదారులను ఇచ్చిందన్నారు. మేము  AIIMS ప్రారంభిస్తే  బీజేపీ వాళ్లు మూసేశారన్నారు. రాయ్‌బరేలీ కోసం వాళ్లు ఏం చేశారు? నిలదీశారు. 

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

సెల్ఫ్‌ గోల్‌ సీఎం!