తెలంగాణ పై తేల్చే టైం వచ్చింది ఆజాద్ అనడం కొత్తకాదు. మళ్లీ మళ్లీ మళ్లీ అయన అదే పాట పాడుతున్నారు. దీనికి కారణం బహుశా అవిశ్వాస తీర్మానం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానం పై చూపిన విధేయత కావొచ్చు. అందుకే వారు అదే మాట మాట్లాడుతున్నారు, మనవాళ్ళు వారి బాటనే పయనిస్తున్నారు. నల్లారి అడుగుల్లో నడుస్తున్న ఈ బానిస నేతలకు అధిస్టానం ఇచ్చిన నజరానా తెలంగాణ సమస్య సంక్లిష్టమైనది, సున్నితమైంది అనే పదాలు. ఈ పదాలకు కాంగ్రెస్ పెద్దల దగ్గర చాలా పర్యాయ పదాలున్నాయి. కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణ అంటే ఏకాభిప్రాయం. అది సాధ్యం కానీ సమస్య. సాచివేత సమస్య, అంటే ఆజాద్ చెప్పిన మాటలకు స్పందించే ఓపిక తెలంగాణ ప్రజానీకానికి లేదు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇస్తుందో లేదో తెలియకున్నా ఈ ప్రాంత నేతలు ఉద్యమం లో భాగస్వాములు కావాలని, పదవులను వదులుకొని పజల పక్షాన ఉండాలని ఉంటారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష వేరు కాంగ్రెస్ నేతల ఆలోచన వేరు. అది ఏమిటో మొన్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా చూపారు. నరనరాన కాంగ్రెస్ నైజాన్ని చూపారు. ముఖ్యమంత్రిని తిట్టిన వాళ్ళు, అది సీమాంద్ర సభ అన్నవాళ్లు అందరూ ఒక్కటై పోయారు. ఆ మధ్య జైపాల్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ వాదులు ప్రాంతీయ వాదులుగా ఉండరాదు, జాతీయవాదులుగా ఉండాలన్న మాటను అక్షరాల పాటించారు. ఇంత విధేయత వారికి ఎక్కడి నుంచి వచ్చింది. కావూరి అన్నట్టు పదవులు లేకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక గంట కాదు కదా ఒక్క నిమిషం కూడా ఉండలేరు అనడానికి నిదర్శనం. ఇక తెలంగాణ కు ప్రాంతీయ మండలి, ప్యాకేజీ అంటూ సీమాంద్ర మీడియాలో చర్చలు మామూలే. అందుకే యిప్పుడు తెలంగాణ ప్రజలు రాజీనామాల కోసం పట్టుబడడం లేదు. నేలుగున్నర కోతల ప్రజానీకాన్ని వంచించిన వారికి రాజకీయ మరణ శాశనం రాయబోతున్నారు. మన్మోహన్, చిదంబరం, ప్రణబ్, ఆజాదు. అభిషేక్ సింగ్వి, రషీద్ ఆల్వి, మనీష్ తెవారి లు చెప్పే రోజుకో స్క్రీన్ ప్లే కు ఇక ముగింపు తప్పదు.
Saturday, 10 December 2011
మా పేరు ఏకాభిప్రాయం....
తెలంగాణ పై తేల్చే టైం వచ్చింది ఆజాద్ అనడం కొత్తకాదు. మళ్లీ మళ్లీ మళ్లీ అయన అదే పాట పాడుతున్నారు. దీనికి కారణం బహుశా అవిశ్వాస తీర్మానం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానం పై చూపిన విధేయత కావొచ్చు. అందుకే వారు అదే మాట మాట్లాడుతున్నారు, మనవాళ్ళు వారి బాటనే పయనిస్తున్నారు. నల్లారి అడుగుల్లో నడుస్తున్న ఈ బానిస నేతలకు అధిస్టానం ఇచ్చిన నజరానా తెలంగాణ సమస్య సంక్లిష్టమైనది, సున్నితమైంది అనే పదాలు. ఈ పదాలకు కాంగ్రెస్ పెద్దల దగ్గర చాలా పర్యాయ పదాలున్నాయి. కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణ అంటే ఏకాభిప్రాయం. అది సాధ్యం కానీ సమస్య. సాచివేత సమస్య, అంటే ఆజాద్ చెప్పిన మాటలకు స్పందించే ఓపిక తెలంగాణ ప్రజానీకానికి లేదు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇస్తుందో లేదో తెలియకున్నా ఈ ప్రాంత నేతలు ఉద్యమం లో భాగస్వాములు కావాలని, పదవులను వదులుకొని పజల పక్షాన ఉండాలని ఉంటారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష వేరు కాంగ్రెస్ నేతల ఆలోచన వేరు. అది ఏమిటో మొన్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా చూపారు. నరనరాన కాంగ్రెస్ నైజాన్ని చూపారు. ముఖ్యమంత్రిని తిట్టిన వాళ్ళు, అది సీమాంద్ర సభ అన్నవాళ్లు అందరూ ఒక్కటై పోయారు. ఆ మధ్య జైపాల్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ వాదులు ప్రాంతీయ వాదులుగా ఉండరాదు, జాతీయవాదులుగా ఉండాలన్న మాటను అక్షరాల పాటించారు. ఇంత విధేయత వారికి ఎక్కడి నుంచి వచ్చింది. కావూరి అన్నట్టు పదవులు లేకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక గంట కాదు కదా ఒక్క నిమిషం కూడా ఉండలేరు అనడానికి నిదర్శనం. ఇక తెలంగాణ కు ప్రాంతీయ మండలి, ప్యాకేజీ అంటూ సీమాంద్ర మీడియాలో చర్చలు మామూలే. అందుకే యిప్పుడు తెలంగాణ ప్రజలు రాజీనామాల కోసం పట్టుబడడం లేదు. నేలుగున్నర కోతల ప్రజానీకాన్ని వంచించిన వారికి రాజకీయ మరణ శాశనం రాయబోతున్నారు. మన్మోహన్, చిదంబరం, ప్రణబ్, ఆజాదు. అభిషేక్ సింగ్వి, రషీద్ ఆల్వి, మనీష్ తెవారి లు చెప్పే రోజుకో స్క్రీన్ ప్లే కు ఇక ముగింపు తప్పదు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?
తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment