Sunday, 4 February 2024

విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టులు అప్పగించాం: సీఎం రేవంత్‌

కేటీఆర్‌, హరీశ్‌ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్‌ పై వేయాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించడం జరిగిందన్నారు. 


No comments:

Post a Comment

Featured post

రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే

  https://youtube.com/shorts/_r2lWAb0R_Q?si=1h68-jBEvAojO7Fy https://youtube.com/shorts/-38ElK6EMfE?si=m3zaCUqPHRkUWm_h https://youtube....