బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆమె పార్టీ పెడుతుందని, కాంగ్రెస్ లో చేరుతుందని వార్తలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయనేది ఈ ఎపిసోడ్ తో తేటతెల్లమైంది. అయితే ఇంత జరుగుతున్నా కేసీఆర్ స్పందించలేదు. పైగా పార్టీ నేతలను కూడా దీనిపై ఎక్కువగా స్పందించవద్దు అన్నారు. కేటీఆర్, హరీశ్, కవిత ఎవరైనా సరే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలి. ఆయనతోనే వారికి ఆ గుర్తింపు. ఆయనను కాదని కొత్త పార్టీ పెట్టినా, తిరుగుబాటు చేసినా గతంలో ఇదేవిధంగా వ్యవహరించిన నేతలకు జరిగిన పరాభవమే వీరికి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ను రాజకీయంగా విభేదించిన వారు కూడా ఆయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం వల్లనే రాష్ట్రం సాధ్యమైందని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు టీ కప్పులో తుపానులా కొట్టుకుపోతాయని భావిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment