Sunday, 5 July 2026

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి అడుగు



  • ఓయూ విద్యార్థి జేఏసీతో కేశవరావు భేటీ


హైదరాబాద్:తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలోని కమిటీ.. ఉస్మానియా యూనివర్సిటీ (OU) విద్యార్థి జేఏసి నాయకులతో తొలి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమం కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై ఓయూ జేఏసీ నేతల నుండి కమిటీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను సేకరించింది.



No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...