కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉపప్రధాని ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఈ ఉన్నతస్థాయి భేటీలో ఇరు దేశాల మధ్య వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు డాక్టర్ జైశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అసలు ఎవరికి బుద్ధి ఉంది?
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం ఆపండి బాధ్యతారాహిత్యాన్ని వీడకుంటే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు ముంచుకొస్తున్న కరవుపై కాంగ్రెస్ సర్కా...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
No comments:
Post a Comment