ఢిల్లీ విశ్వవిద్యాలయానికి (Delhi University) చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ క్యాంపస్ను డ్రగ్స్ రహితంగా మార్చుకుంటామని ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేయడం పట్ల ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన, బలమైన , సంపన్నమైన భారతదేశ నిర్మాణానికి యువత చూపిన నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ చొరవను స్ఫూర్తిగా తీసుకుని, విద్యార్థులను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేలా 'నషా ముక్త్ భారత్' (వ్యసన రహిత భారత్) ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అసలు ఎవరికి బుద్ధి ఉంది?
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం ఆపండి బాధ్యతారాహిత్యాన్ని వీడకుంటే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు ముంచుకొస్తున్న కరవుపై కాంగ్రెస్ సర్కా...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment