కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అప్పట్లో నిపుణులైన ఇంజినీర్ల మాట వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే నేడు కాళేశ్వరం కాస్తా "కూళేశ్వరం"గా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు అక్రమాలపై, లోపాలపై బీఆర్ఎస్ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే వారి అంత మంచిదని ఆయన హితవు పలికారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...

No comments:
Post a Comment