రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్లో భారతీయ సంప్రదాయ కళారూపాలను ప్రతినిధ్యం వహిస్తున్న కళాకారులను కలుసుకుని వారి కళాఖండాలను పరిశీలించారు. 'ఆర్టిస్ట్స్-ఇన్-రెసిడెన్స్' కార్యక్రమంలో భాగంగా బనారస్ మ్యూరల్, థాంకా, నాయక, కేరళ మ్యూరల్, బసోహ్లీ, సుర్పూర్, మైసూర్ వంటి 12 సంప్రదాయ కళారూపాలకు చెందిన కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో నివసిస్తూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమం భారత కళా సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పడమే కాకుండా, జీవంతంగా కొనసాగుతున్న సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నంగా రాష్ట్రపతి భవన్ పేర్కొంది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ఫలించిన బీఆర్ఎస్ పోరాటం
హరీష్ రావు పట్టుదలకు దక్కిన విజయం నంది, గాయత్రి పంప్ హౌస్లలో మోటార్లు షురూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన అనుబంధ లింక్-2 ద్వారా...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
No comments:
Post a Comment