Tuesday, 7 July 2026




2026 డురాండ్ కప్ ట్రోఫీలను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 డురాండ్ కప్ ఫుట్‌బాల్ ట్రోఫీలను ఆవిష్కరించి, ఈ చరిత్రాత్మక టోర్నమెంట్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఈ ఏడాది భారతీయ జట్లతో పాటు శ్రీలంక జట్టు , ఇతర సరికొత్త జట్లు పోటీ పడటం విశేషమని పేర్కొన్నారు. ఈ నూతన జట్ల భాగస్వామ్యం ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఈ ఫుట్‌బాల్ పోటీల ప్రజాదరణను, అంతర్జాతీయస్థాయిని మరింత పెంచుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment