న్యూఢిల్లీ: 2025 సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నను ఎవరికి ప్రకటించలేదు. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు దక్కాయి. అథ్లెటిక్స్లో తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్, ప్రియాంక గోస్వామి, బ్యాడ్మింటన్లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్, చెస్లో విదిత్ గుజరాతి, దివ్యా దేశ్ముఖ్ సహా పలువురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. హాకీలో లాల్రెమ్సియామి, రాజ్కుమార్ పాల్, కబడ్డీలో సుర్జీత్, పూజ, షూటింగ్లో అఖిల్ షియోరాన్, పారా షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, రుద్రాంశ్ ఖండేల్వాల్, రోయింగ్లో అరవింద్ సింగ్ తదితరులు అవార్డులు అందుకోనున్నారు. ఫుట్బాల్లో అరుమై నాయగానికి అర్జున అవార్డు (లైఫ్టైమ్) లభించింది. పలువురు కోచ్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
టెస్టుల్లో 100 సిక్సులు.. భారత తొలి బ్యాటర్గా రిషభ్ పంత్ చరిత్ర
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో భారత్ తరఫున 100 సిక్స...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment