- దేశవ్యాప్తంగా 18 నిఫ్ట్ క్యాంపస్ల విద్యార్థుల సమాగమం
- విద్యార్థులకు డిగ్రీల ప్రదానంతో ముగియనున్న విద్యా ప్రస్థానం
న్యూఢిల్లీ, ఆగస్టు 30: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంయుక్త స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్కు చెందిన 18 క్యాంపస్ల నుంచి పట్టభద్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడంతోపాటు వారి విద్యా ప్రస్థానానికి ముగింపు పలికే ఈ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు.

No comments:
Post a Comment