హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్బాబు ప్రశ్నలు సంధించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివిధ కార్యక్రమాల కోసం అమెరికా వెళ్లేందుకు అనుమతులు ఇస్తున్నప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రమే ఎందుకు అనుమతి నిరాకరించారని ప్రశ్నించారు. ‘‘మనం భారతదేశంలోనే నివసిస్తున్నాం కదా? భారత సమాఖ్యలో తెలంగాణ భాగం కాదా? ఈ వివక్ష ఎందుకు?’’ అని శ్రీధర్బాబు నిలదీశారు. ఇతర ముఖ్యమంత్రుల అమెరికా పర్యటనలకు విదేశాంగ శాఖ అనుమతులు ఇస్తున్నప్పుడు.. తెలంగాణ సీఎంకు మాత్రం ఎందుకు నిరాకరించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇది కేవలం తాము అడుగుతున్న ప్రశ్న మాత్రమేనని, భారత్ సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశమని శ్రీధర్బాబు పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
విధ్వంసం మిగిల్చిన ఆకస్మిక వరదలు
నేపాల్లో వరద బీభత్సం.. కాఠ్మాండు, ఆగస్టు 26: టిబెట్ సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్లోని రసువా జిల్లాలో బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment