- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 19 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్ను పొందుతున్నాయని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం స్వచ్ఛమైన, ఇంధన భద్రత కలిగిన భారత నిర్మాణానికి దోహదపడుతోందన్నారు. రూఫ్టాప్ సోలార్ ద్వారా 25 వేలకుపైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81 వేలకుపైగా రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని వెల్లడించారు.
No comments:
Post a Comment