Tuesday, 25 August 2026

మనుస్మృతి కంటే రాజ్యాంగమే నేటి మార్గదర్శకం: రామ్‌ మాధవ్‌



బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్‌ మాధవ్‌ ‘ది హిందూ మైండ్‌’ కార్యక్రమంలో నిస్తులాతో జరిగిన సంభాషణలో మనుస్మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనుస్మృతి ప్రాచీన కాలంలో ఉన్న అనేక నైతిక, సామాజిక నియమావళుల్లో ఒకటేనని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత భారతదేశానికి మార్గదర్శక నియమావళి రాజ్యాంగమే అని స్పష్టం చేశారు. మనుస్మృతి అంశాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని రామ్‌ మాధవ్‌ ఆరోపించారు. దేశ ప్రస్తుత వ్యవస్థ, విలువలు, పాలనకు భారత రాజ్యాంగమే అత్యున్నత ప్రామాణిక పత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

మనుస్మృతి కంటే రాజ్యాంగమే నేటి మార్గదర్శకం: రామ్‌ మాధవ్‌

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్‌ మాధవ్‌ ‘ది హిందూ మైండ్‌’ కార్యక్రమంలో నిస్తులాతో జరిగిన సంభాషణలో మనుస్మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనుస్మృత...