జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు 1969 చట్టాన్ని సవరిస్తుంది. ఆలస్యంగా జరిగే నమోదులను కట్టడి చేయడం, జననాలు, మరణాలను సకాలంలో నమోదు చేసేలా ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఆలస్య నమోదు దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ చట్ట సవరణ తీసుకొచ్చినట్లు వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ఇన్స్యూరెన్స్ లేకపోతే ఇంధనం కట్
కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు తదుపరి విచారణ ఆగస్టు 18కు వాయిదా దేశంలో చెల్లుబాటయ్యే మోటార్ వాహన బీమా (ఇన్సూరెన్స్) లేకుండా కోట్లాద...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
ప్రజాస్వామ్య గొంతుకకు రక్షణ సంకెళ్లలో స్వేచ్ఛా పత్రికా రంగం జర్నలిస్టుల దయనీయ స్థితిపై ఆందోళన సమాజంలో స్వతంత్ర పత్రికా రంగానికి ఉన్న ప్రాధా...
No comments:
Post a Comment