Friday, 18 September 2026

బీజేపీ క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేస్తున్న పార్టీ: సాయోని ఘోష్‌



  • విపక్షాల్లో తీవ్ర గందరగోళం.. ప్రజలకు ప్రస్తుతం నమ్మదగిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు
  • అధికార పార్టీ వైపు ఉప ఎన్నికల్లో మొగ్గు సాధారణమే.. ప్రజల కోసం పనిచేసే వారినే గెలిపించాలి


కోల్‌కతా: బీజేపీ ఐక్యంగా, క్రమశిక్షణతో పనిచేస్తున్న పార్టీ అని, అయితే విపక్షాల్లో మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని జాతీయావాది సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) ఎంపీ సాయోని ఘోష్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విపక్షాలను ప్రజలు అంతగా నమ్మడం లేదనే విషయాన్ని అర్థం చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.ఉప ఎన్నికల సమయంలో సాధారణంగా ప్రజలు అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తుందని సాయోని ఘోష్‌ అన్నారు. అయితే ఈసారి ఎవరు గెలిచినా, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేసే నాయకుడినే ప్రజలు ఎన్నుకోవాలని ఆమె పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

బీజేపీ క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేస్తున్న పార్టీ: సాయోని ఘోష్‌

విపక్షాల్లో తీవ్ర గందరగోళం.. ప్రజలకు ప్రస్తుతం నమ్మదగిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు అధికార పార్టీ వైపు ఉప ఎన్నికల్లో మొగ్గు సాధారణమే.. ప్రజ...