అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్-నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.
No comments:
Post a Comment