Tuesday, 7 July 2026

ఢిల్లీలో 'ఏక్ పేడ్ మా కే నామ్': 70 లక్షల మొక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన అమిత్ షా



దేశ రాజధాని ఢిల్లీలో హరితహారాన్ని , పర్యావరణ సమతుల్యతను పెంపొందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరికొత్త హరిత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 70 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యావరణ రూపురేఖలను మార్చడంలో , కాలుష్య నియంత్రణలో ఈ ప్రచారం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment