దేశ రాజధాని ఢిల్లీలో హరితహారాన్ని , పర్యావరణ సమతుల్యతను పెంపొందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరికొత్త హరిత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 70 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యావరణ రూపురేఖలను మార్చడంలో , కాలుష్య నియంత్రణలో ఈ ప్రచారం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment