దేశీయ ఉక్కు (Steel) పరిశ్రమ అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించడానికి , ఈ రంగంలో వేగవంతమైన వృద్ధిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో కలిసి ఆయన స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ , మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. స్వయంసమృద్ధ (Self-Reliant) భారతదేశ నిర్మాణంలో ఈ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని, పరిశ్రమల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అసలు ఎవరికి బుద్ధి ఉంది?
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం ఆపండి బాధ్యతారాహిత్యాన్ని వీడకుంటే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు ముంచుకొస్తున్న కరవుపై కాంగ్రెస్ సర్కా...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment