హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ ఎన్నికల (telangana Panchayat elections) పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలుత వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్ ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నిక చేపడతారు. మూడో దశలో మొత్తం 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
పల్లెటూరి ఆత్మకు అద్దం పట్టిన దృశ్య కావ్యాలు
భారతీరాజాకు ముందు.. భారతీరాజాకు తర్వాత తమిళ సినిమాను రెండు యుగాలుగా విడదీసిన ‘సృజనాత్మక విప్లవం’ వెండితెరపై మట్టి వాసనలను అమరత్వం చేసిన భారత...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
No comments:
Post a Comment