Friday, 27 March 2026

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు


శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామనామ స్మరణతో మారుమోగిపోయింది. దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన భారీ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తులు కాషాయ జెండాలు చేబూని, సంప్రదాయ వాయిద్యాల నడుమ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. శ్రీరాముడి ప్రతిమలతో అలంకరించిన రథాలు , రామలక్ష్మణుల వేషధారణలో ఉన్న కళాకారులు ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.






No comments:

Post a Comment

Featured post

హర్మూజ్ జలసంధిలో దాడిని తట్టుకుని.. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు సురక్షితంగా చేరిన చమురు ట్యాంకర్

భువనేశ్వర్/పారాదీప్:  పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హర్మూజ్ జలసంధిలో అపరిచిత శక్తుల నుంచి తుపాకీ కాల్పుల (Gunfire) దాడిన...