శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామనామ స్మరణతో మారుమోగిపోయింది. దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన భారీ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తులు కాషాయ జెండాలు చేబూని, సంప్రదాయ వాయిద్యాల నడుమ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. శ్రీరాముడి ప్రతిమలతో అలంకరించిన రథాలు , రామలక్ష్మణుల వేషధారణలో ఉన్న కళాకారులు ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Friday, 27 March 2026
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ఏళ్ల తరబడి గ్యాంగ్ రేప్, బ్లాక్మెయిల్
జోధ్పూర్లో దారుణం ఏళ్ల తరబడి గ్యాంగ్ రేప్, బ్లాక్మెయిల్ న్యాయం జరక్క ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య రాజస్థాన్లో రగిలిపోతున్న నిరసన జ్వా...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...




No comments:
Post a Comment