- 'వెరీ పూర్' కేటగిరీకి పడిపోయిన గాలి నాణ్యత
- కొనసాగుతున్న రిపబ్లిక్ డే రిహార్సల్స్
కొత్త ఏడాది రెండో రోజైన శుక్రవారం (జనవరి 2) దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచే నగరం మొత్తం పొగమంచు దుప్పటి కప్పుకోవడంతో విజిబిలిటీ (కనిపించే దూరం) గణనీయంగా పడిపోయింది. దీంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- కీలక అంశాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) గణాంకాల ప్రకారం, ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో సగటు గాలి నాణ్యత (ఏక్యూఐ): 348గా నమోదైంది. ఇది 'చాలా అధ్వాన్నమైన' (Very Poor) కేటగిరీకి చెందుతుంది. ప్రాంతాల వారీగా చూస్తే.. ఆనంద్ విహార్ (348), ఆర్.కె. పురం (319), రోహిణి (315) వంటి ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి.
No comments:
Post a Comment